కరోనావైరస్ SARS-CoV-2 సంక్రమణ ప్రపంచవ్యాప్తంగా వివిధ జాతి సమూహాలను ప్రభావితం చేసింది. బ్రెజిల్లోని స్వదేశీ సమూహాలు కోవిడ్-19 వల్ల భారీగా ప్రభావితమయ్యాయని ఇటీవలి అధ్యయనాలు సూచిస్తున్నాయి. బ్రెజిల్లోని స్వదేశీ సమాజాలలో మరణాల రేటు రెండు రెట్లు ఎక్కువగా ఉంది. ఈ మహమ్మారి కారణంగా అనేక స్వదేశీ సమాజాలు అంతరించిపోయే అంచుకు చేరుకున్నాయని కూడా తేలింది. పదివేల సంవత్సరాలుగా ఒంటరిగా నివసిస్తున్న అండమాన్ ద్వీపవాసులతో సహా అనేక స్వదేశీ మరియు చిన్న వర్గాలకు భారతదేశం నిలయం. ఇటీవల, సిఎస్ఐఆర్-సిసిఎంబికి… Continue reading భారతదేశంలో వివిక్త జనాభా కోవిడ్-19 కు గురయ్యే అవకాశం ఉంది!